గురువారం రాత్రి వరకు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మూసివేత
- February 28, 2019
భారత్ - పాక్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ పూర్తిగా మూతపడ్డంతో పౌర విమానాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గురువారం అర్థరాత్రి వరకు ఈ నిషేధం అమల్లో వుంటుంది. సివిల్ ఏవియేషన్ అథారిటీ టివ్ట్టర్ ద్వారా పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మూసివేత విషయాన్ని వెల్లడించింది. బుధవారం, రెండు పాకిస్తానీ విమానాలు మాత్రమే పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ నుంచి ఫ్లయ్ అయ్యాయి. జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ - కరాచీలో రెండు డిపాచ్యూర్స్ జరిగాయని పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ రెగ్యులేటర్ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







