ఇండియన్ పాస్పోర్ట్ సర్వీసెస్ ఇకపై ఆన్లైన్లోనే
- February 28, 2019
మస్కట్: ఒమన్లో భారత పౌరులు తమ పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకోవాలంటే ఇకపై ఆన్లైన్ని మాత్రమే ఆశ్రయించాల్సి వుంటుంది. ఇండియన్ ఎంబసీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మార్చి 3 నుంచి గ్లోబల్ పాస్పోర్ట్ సేవా ప్రోగ్రామ్ అందుబాటులోకి వస్తుంది. తద్వారా పాస్పోర్టుల కోసం ఎంబసీ పాస్పోర్ట్స్ ఇండియా వెబ్సైట్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ప్రస్తుతం వున్న మాన్యువల్ విధానం మార్చి 10తో రద్దవుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్సటర్నల్ ఎఫైర్స్ ఈ మేరకు ప్రపంచంలోని పలు దేశాల్లో వున్న ఎంబసీలు, కాన్సులేట్లకు సమాచారం అందించింది. భారత ప్రభుత్వ డిజిటలైజేషన్ విధానంలో ఇది కూడా ఓ భాగం. కొత్త విధానంతో పాస్పోర్ట్ సర్వీసులు మరింత సులభమవుతుందని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- అమీర్పేట్ షాపింగ్ మాల్లో భారీ అగ్నిప్రమాదం..
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఖతార్ ఎమిర్, అమెరికా అధ్యక్షుడి ఫోన్ సంభాషణ
- బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ క్రాక్ డౌన్..!!
- స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!
- షార్జాలో భారతీయ వ్యక్తి దారుణ హత్య..సోషల్ మీడియా వివాదమే కారణమా?
- ఇండియా, జిబూటీలతో జెడ్డా లింకింగ్..అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. Dh20 మిలియన్స్ గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- ఖతార్ లో గోడివా చాక్లెట్ బార్ రీకాల్..!!
- బహ్రెయిన్, కువైట్లపై దాడులపై స్పందించిన ఒమన్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









