ఇండియన్ పాస్పోర్ట్ సర్వీసెస్ ఇకపై ఆన్లైన్లోనే
- February 28, 2019
మస్కట్: ఒమన్లో భారత పౌరులు తమ పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకోవాలంటే ఇకపై ఆన్లైన్ని మాత్రమే ఆశ్రయించాల్సి వుంటుంది. ఇండియన్ ఎంబసీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మార్చి 3 నుంచి గ్లోబల్ పాస్పోర్ట్ సేవా ప్రోగ్రామ్ అందుబాటులోకి వస్తుంది. తద్వారా పాస్పోర్టుల కోసం ఎంబసీ పాస్పోర్ట్స్ ఇండియా వెబ్సైట్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ప్రస్తుతం వున్న మాన్యువల్ విధానం మార్చి 10తో రద్దవుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్సటర్నల్ ఎఫైర్స్ ఈ మేరకు ప్రపంచంలోని పలు దేశాల్లో వున్న ఎంబసీలు, కాన్సులేట్లకు సమాచారం అందించింది. భారత ప్రభుత్వ డిజిటలైజేషన్ విధానంలో ఇది కూడా ఓ భాగం. కొత్త విధానంతో పాస్పోర్ట్ సర్వీసులు మరింత సులభమవుతుందని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







