ఇండియన్ పాస్పోర్ట్ సర్వీసెస్ ఇకపై ఆన్లైన్లోనే
- February 28, 2019
మస్కట్: ఒమన్లో భారత పౌరులు తమ పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకోవాలంటే ఇకపై ఆన్లైన్ని మాత్రమే ఆశ్రయించాల్సి వుంటుంది. ఇండియన్ ఎంబసీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మార్చి 3 నుంచి గ్లోబల్ పాస్పోర్ట్ సేవా ప్రోగ్రామ్ అందుబాటులోకి వస్తుంది. తద్వారా పాస్పోర్టుల కోసం ఎంబసీ పాస్పోర్ట్స్ ఇండియా వెబ్సైట్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ప్రస్తుతం వున్న మాన్యువల్ విధానం మార్చి 10తో రద్దవుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్సటర్నల్ ఎఫైర్స్ ఈ మేరకు ప్రపంచంలోని పలు దేశాల్లో వున్న ఎంబసీలు, కాన్సులేట్లకు సమాచారం అందించింది. భారత ప్రభుత్వ డిజిటలైజేషన్ విధానంలో ఇది కూడా ఓ భాగం. కొత్త విధానంతో పాస్పోర్ట్ సర్వీసులు మరింత సులభమవుతుందని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- అంబేద్కర్ జయంతి..ఘనంగా నివాళులు అర్పించిన సీఎం రేవంత్
- భారత్కు ఇరాన్ భరోసా
- ఏపీ కేబినెట్ సమావేశాలకు కొత్త రూల్స్
- ప్రతికూలతల పై స్ఫూర్తిదాయక విజయానికి అంబేద్కర్ జీవితం నిదర్శనం: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- సింగర్ మంగ్లీ కేసు: లాయర్ సుబ్బారావు పై సీపీ సజ్జనార్కు విన్నపం
- అమెరికా నౌకాదళ దిగ్బంధం: ఇరాన్ చుట్టూ 15 యుద్ధనౌకల మోహరింపు
- బీబీఎన్ ఆధ్వర్యంలో హైల్లో ఇండియన్ కమ్యూనిటీ డిన్నర్ మీట్ ఘన విజయం
- మే 1 వరకు రిమోట్ లెర్నింగ్..యూఏఈ విద్యా మంత్రిత్వ శాఖ క్లారిటీ..!!
- BHD7 బిలియన్లతో రుణ వాయిదా పథకాన్ని ప్రారంభించిన బహ్రెయిన్..!!
- కువైట్ వాయు రక్షణకు యూకే మద్దతు..!!









