రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
- March 02, 2019
యూఏఈలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ జాతీయుడొకరు ప్రాణాలు కోల్పోయారు. ఉమ్ అల్ కువైన్లోని ఎతిహాద్ రోడ్డుపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తస్హీల్ సెంటర్ దగ్గరలో రోడ్డు దాటుతుండగా, వాహనం అతనిపైకి దూసుకెళ్ళిందని ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డిపార్ట్మెంట్ - యూఏక్యూ పోలీస్ డైరెక్టర్ కల్నల్ సయీద్ ఒబైద్ చెప్పారు. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే ట్రాఫిక్ పెట్రోల్ ఘటనా స్థలికి చేరుకోవడం జరిగింది. తీవ్ర గాయాలతో వున్న బాధితుడ్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, ఆసుపత్రి వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు పేర్కొన్నారు. వాహనదారులు రోడ్డుపై అప్రమత్తంగా వ్యవహరించాలనీ, రోడ్డు దాటే క్రమంలో పాదచారులూ జాగ్రత్తగా వుండాలని కల్నల్ సయీద్ ఒబైద్ సూచించారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









