రెండవ పెరల్ పిడియాట్రిక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ప్రారంభం
- March 02, 2019
అరేబియన్ గల్ఫ్ యూనివర్సిటీ (ఎజియు) ప్రెసిడెంట్ డాక్టర్ ఖాలిద్ అల్ ఒహాలె, రెండవ ఎడిషన్ పెరల్ పిడియాట్రిక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ప్రారంభమయ్యింది. అమ్వాజ్ ఐలాండ్స్లోని ఆర్ట్ రొటానా హోటల్లో జరిగిన కాన్ఫరెన్స్కి సుప్రీం కౌన్సిల్ ఫర్ హెల్త్ ప్రెసిడెంట్ లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వైద్య రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆవశ్యకత ఎంతైనా వుందని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కాన్ఫరెన్స్లో 50 సైంటిఫిక్ లెక్చర్స్, 9 డిస్కషన్ సెషన్స్, ఆరు స్పెషలైజ్డ్ వర్క్ షాప్స్ పొందుపరిచారు. సాధారణంగా వ్యాక్సినేషన్స్ పిల్లలకు హానికారకమైనవనీ, ఈ పరిస్థితుల్లో ప్రమాద రహితంగా వుండేలా వ్యాక్సిన్స్ని అభివృద్ధి చేయాల్సి వుందని సైంఇఫిక్ కమిటీ హెడ్ డాక్టర& ఫదీలా అల్ మహ్రూస్ చెప్పారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









