రెండవ పెరల్ పిడియాట్రిక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ప్రారంభం
- March 02, 2019
అరేబియన్ గల్ఫ్ యూనివర్సిటీ (ఎజియు) ప్రెసిడెంట్ డాక్టర్ ఖాలిద్ అల్ ఒహాలె, రెండవ ఎడిషన్ పెరల్ పిడియాట్రిక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ప్రారంభమయ్యింది. అమ్వాజ్ ఐలాండ్స్లోని ఆర్ట్ రొటానా హోటల్లో జరిగిన కాన్ఫరెన్స్కి సుప్రీం కౌన్సిల్ ఫర్ హెల్త్ ప్రెసిడెంట్ లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వైద్య రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆవశ్యకత ఎంతైనా వుందని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కాన్ఫరెన్స్లో 50 సైంటిఫిక్ లెక్చర్స్, 9 డిస్కషన్ సెషన్స్, ఆరు స్పెషలైజ్డ్ వర్క్ షాప్స్ పొందుపరిచారు. సాధారణంగా వ్యాక్సినేషన్స్ పిల్లలకు హానికారకమైనవనీ, ఈ పరిస్థితుల్లో ప్రమాద రహితంగా వుండేలా వ్యాక్సిన్స్ని అభివృద్ధి చేయాల్సి వుందని సైంఇఫిక్ కమిటీ హెడ్ డాక్టర& ఫదీలా అల్ మహ్రూస్ చెప్పారు.
తాజా వార్తలు
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!









