రెండవ పెరల్ పిడియాట్రిక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ప్రారంభం
- March 02, 2019
అరేబియన్ గల్ఫ్ యూనివర్సిటీ (ఎజియు) ప్రెసిడెంట్ డాక్టర్ ఖాలిద్ అల్ ఒహాలె, రెండవ ఎడిషన్ పెరల్ పిడియాట్రిక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ప్రారంభమయ్యింది. అమ్వాజ్ ఐలాండ్స్లోని ఆర్ట్ రొటానా హోటల్లో జరిగిన కాన్ఫరెన్స్కి సుప్రీం కౌన్సిల్ ఫర్ హెల్త్ ప్రెసిడెంట్ లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వైద్య రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆవశ్యకత ఎంతైనా వుందని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కాన్ఫరెన్స్లో 50 సైంటిఫిక్ లెక్చర్స్, 9 డిస్కషన్ సెషన్స్, ఆరు స్పెషలైజ్డ్ వర్క్ షాప్స్ పొందుపరిచారు. సాధారణంగా వ్యాక్సినేషన్స్ పిల్లలకు హానికారకమైనవనీ, ఈ పరిస్థితుల్లో ప్రమాద రహితంగా వుండేలా వ్యాక్సిన్స్ని అభివృద్ధి చేయాల్సి వుందని సైంఇఫిక్ కమిటీ హెడ్ డాక్టర& ఫదీలా అల్ మహ్రూస్ చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







