'సంఝౌతా' పునః ప్రారంభం

- March 03, 2019 , by Maagulf
'సంఝౌతా' పునః ప్రారంభం

భారత్‌, పాకిస్తాన్ మధ్య నడుస్తున్న సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలును పునరుద్ధరించారు. ఇవాళ్లి నుంచి ఈ రైలు తిరిగి నడుస్తుంది. సంఝౌతా ఎక్స్‌ప్రెస్ ఢిల్లీ నుంచి ఆదివారం బయలుదేరి వెళుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు. వింగ్ కమాండర్ అభినందన్‌ను పాకిస్తాన్ అదుపులోకి తీసుకోవటంతో తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో రెండు దేశాలు సంఝౌతాను నిలిపివేశాయి. భారత్ ఫిబ్రవరి 28న రద్దు చేసింది. పాకిస్తాన్‌ అంతకంటే ముందే రద్దు చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com