'సంఝౌతా' పునః ప్రారంభం
- March 03, 2019భారత్, పాకిస్తాన్ మధ్య నడుస్తున్న సంఝౌతా ఎక్స్ప్రెస్ రైలును పునరుద్ధరించారు. ఇవాళ్లి నుంచి ఈ రైలు తిరిగి నడుస్తుంది. సంఝౌతా ఎక్స్ప్రెస్ ఢిల్లీ నుంచి ఆదివారం బయలుదేరి వెళుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు. వింగ్ కమాండర్ అభినందన్ను పాకిస్తాన్ అదుపులోకి తీసుకోవటంతో తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో రెండు దేశాలు సంఝౌతాను నిలిపివేశాయి. భారత్ ఫిబ్రవరి 28న రద్దు చేసింది. పాకిస్తాన్ అంతకంటే ముందే రద్దు చేసింది.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్