ఇంటిని ధ్వంసం చేసిన కేసులో ఒకరి అరెస్ట్
- March 04, 2019
మస్కట్: ఓ ఇంటిని ధ్వంసం చేసి, అందులో ముగ్గురు చిన్నారుల్ని బంధీలుగా చేసుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన బురైమిలో జరిగింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, నిందితుడు డ్రగ్స్కి బానిస అనీ, అతనికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ వుందనీ తెలుస్తోంది. ఆన్లైన్లో విడుదల చేసిన ప్రకటనలో రాయల్ ఒమన్ పోలీస్ ఈ వివరాల్ని తెలిపింది. బురైమీ పోలీస్ స్టేషన్, అత్యంత చాకచక్యంగా వ్యవహరించి దుండగుడ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆసియాకి చెందిన వలసదారుడి ఇంటిపై దుండగుడు దాడి చేశాడు. నిందితుడ్ని అరెస్ట్ చేశామనీ, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









