ఇంటిని ధ్వంసం చేసిన కేసులో ఒకరి అరెస్ట్
- March 04, 2019
మస్కట్: ఓ ఇంటిని ధ్వంసం చేసి, అందులో ముగ్గురు చిన్నారుల్ని బంధీలుగా చేసుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన బురైమిలో జరిగింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, నిందితుడు డ్రగ్స్కి బానిస అనీ, అతనికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ వుందనీ తెలుస్తోంది. ఆన్లైన్లో విడుదల చేసిన ప్రకటనలో రాయల్ ఒమన్ పోలీస్ ఈ వివరాల్ని తెలిపింది. బురైమీ పోలీస్ స్టేషన్, అత్యంత చాకచక్యంగా వ్యవహరించి దుండగుడ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆసియాకి చెందిన వలసదారుడి ఇంటిపై దుండగుడు దాడి చేశాడు. నిందితుడ్ని అరెస్ట్ చేశామనీ, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









