డీజిల్, కిరోసిన్ ధరల విధానానికి క్యాబినెట్ గ్రీన్సిగ్నల్
- December 28, 2015
బహ్రెయిన్ క్యాబినెట్ డీజిల్, కిరోసిన్ ధరలకు సంబంధించి కొత్త విధానానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. జనవరి నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. ఈ విధానం ద్వారా రానున్న రోజుల్లో డీజిల్, కిరోసిన్ ధరలు క్రమక్రమంగా పెరగనున్నాయి. డొమెస్టిక్ వినియోగదారులకు ఇది మింగుడుపడని విషయమే అయినా, దేశ ఆర్థిక ప్రగతిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోకతప్పలేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అన్ని కోణాల్లోనూ పూర్తిగా పరిశీలంచి, కొత్త ధరల విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఎనర్జీ మినిస్టర్ అబ్దుల్ ముస్సేన్ బిన్ అలీ మీర్జా చెప్పారు. సబ్సిడీ, ప్రభుత్వ ఆదాయం వంటి అనేక అంశాల్లో సంబంధిత విభాగాల నుంచి పూర్తిస్థాయిలో సమాచారం సేకరించి, నివేదికలు తెప్పించుకుని కొత్త ధరల విధానానికి శ్రీకారం చుట్టామని అన్నారాయన. ఈ విధానంతో దేశ ఆర్థిక రంగానికి ఊతమిస్తుందని చెప్పారు అలీ మీర్జా.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









