5 కిలోల బంగారాన్ని కస్టమ్స్‌ స్వాధీనం

- December 28, 2015 , by Maagulf
5 కిలోల బంగారాన్ని కస్టమ్స్‌ స్వాధీనం

శంషాబాద్‌ విమానాశ్రయంలో మంగళవారం అక్రమంగా తరలిస్తున్న 5 కిలోల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్‌ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com