14,000 సోషల్ మీడియా అకౌంట్స్ మూసివేత
- March 05, 2019
దుబాయ్:కమర్షియల్ కంప్లియాన్స్ అండ్ కన్స్యుమర్ ప్రొటెక్షన్ (సిసిసిపి) సెక్టార్ - డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ డెవలప్మెంట్ దుబాయ్ (డిఇడి) 13,948 సోషల్ మీడియా అకౌంట్స్ని 2018లో మూసివేసింది. ట్రేడ్ మార్క్స్ అలాగే ఇంటిగ్రిటీ ఆఫ్ ఈ-కామర్స్కి సంబంధించి వీటిని మూసివేసినట్లు తెలుస్తోంది. కౌంటర్ఫీట్ గూడ్స్ని విక్రయిస్తున్నట్లుగా గుర్తించి అకౌంట్స్ని మూసివేయించామని అధికారులు పేర్కొన్నారు. ఈ అక్కౌంట్లకు మొత్తంగా 77.9 మిలియన్ ఫాలోవర్స్ వున్నట్లు గుర్తించారు. వీటిల్లో అత్యధికంగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ 13,529 వుండగా, ఫేస్బుక్కి సంబంధించి 419 అకౌంట్లు వున్నాయి. 45 వెబ్సైట్లను కూడా ఈ సందర్భంగా మూసివేశారు. సోషల్ మీడియా వేదికగా జరిగే ఎలాంటి ఫేక్ ప్రచారాల్నీ, విక్రయాల్నీ ప్రోత్సహించరాదని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
- తెలంగాణ: విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- FTPC ఇండియాకు మరో అంతర్జాతీయ గుర్తింపు
- నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు









