100 శాతం బహ్రెయినైజేషన్ దిశగా కీలక ముందడుగు.!
- March 07, 2019
పార్లమెంట్ సభ్యులు సంపూర్ణ బహ్రెయినైజేషన్ దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఓ ప్రపోజల్ని అప్రూవ్ చేశారు. ఈ ప్రపోజల్ ప్రకారం రానున్న నాలుగేళ్లలో అన్ని ప్రభుత్వ శాఖలూ పూర్తిగా బహ్రెయినీ ఉద్యోగులతోనే నిండిపోనుంది. ఇదిలా ఉంటే, ప్రభుత్వం 85 శాతం బహ్రెయినీలు ప్రభుత్వ సెక్టార్ల్లో విధులు నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ మరియు షురా కౌన్సిల్ ఎఫైర్స్ మినిస్టర్ ఘానిమ్ అల్ బ్యూనైన్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న బహ్రెయినీ ఉద్యోగుల సంఖ్యను వెల్లడించారు. పార్లమెంట్ వీక్లీ సెషన్ సందర్భంగా 100 శాతం బహ్రెయినైజేషన్ ప్రపోజల్ ప్రస్థావనకు వచ్చింది.
తాజా వార్తలు
- ఇరాన్కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్
- 130 KM సొంతంగా కారు నడిపిన సీఎం విజయ్
- 1997లో యూఏక్యూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వా పార్క్ ప్రారంభం..!!
- ఒమన్,నార్వేల మధ్య రాజకీయ చర్చలు..!!
- 'ది వాషింగ్టన్ పోస్ట్' ఆరోపణలను ఖండించిన ఖతార్..!!
- హిజ్రీ నూతన సంవత్సర సెలవును ప్రకటించిన బహ్రెయిన్..!!
- స్థిరమైన పర్యాటకానికి బలమైన ప్రపంచ సహకారం కోసం సౌదీ పిలుపు..!!









