100 శాతం బహ్రెయినైజేషన్ దిశగా కీలక ముందడుగు.!
- March 07, 2019
పార్లమెంట్ సభ్యులు సంపూర్ణ బహ్రెయినైజేషన్ దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఓ ప్రపోజల్ని అప్రూవ్ చేశారు. ఈ ప్రపోజల్ ప్రకారం రానున్న నాలుగేళ్లలో అన్ని ప్రభుత్వ శాఖలూ పూర్తిగా బహ్రెయినీ ఉద్యోగులతోనే నిండిపోనుంది. ఇదిలా ఉంటే, ప్రభుత్వం 85 శాతం బహ్రెయినీలు ప్రభుత్వ సెక్టార్ల్లో విధులు నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ మరియు షురా కౌన్సిల్ ఎఫైర్స్ మినిస్టర్ ఘానిమ్ అల్ బ్యూనైన్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న బహ్రెయినీ ఉద్యోగుల సంఖ్యను వెల్లడించారు. పార్లమెంట్ వీక్లీ సెషన్ సందర్భంగా 100 శాతం బహ్రెయినైజేషన్ ప్రపోజల్ ప్రస్థావనకు వచ్చింది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!