600 మందికి పైగా వలసదారుల అరెస్ట్.!
- March 07, 2019
అల్ సీబ్ ప్రాంతంలో 614 మంది వలసదారుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ ప్రకటించింది. అల్ సీబ్ ప్రాంతంలో నిర్వహించిన ఆపరేషన్ ద్వారా దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని అదుపులోకి తీసుకున్నారు. లేబర్ చట్టాన్ని ఉల్లంఘించడం దేశంలోకి అక్రమంగా ప్రవేశించడం వంటి అభియోగాలు నిందితులపై మోపబడ్డాయి. అరెస్టైన వారిలో 17 మంది మహిళలు కూడా ఉన్నారు. అరెస్ట్ చేసిన నిందితులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటారు. స్పెషల్ టాస్క్ పోలీస్ మస్కట్ గవర్నరేట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్, మరికొన్ని శాఖలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ని చేపట్టారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







