కేర్లెస్ డ్రైవింగ్: వెయ్యి మందికి పైగా ఉల్లంఘనులు.!
- March 07, 2019
2018లో కేర్లెస్ డ్రైవింగ్కి సంబంధించి, 1029 మంది డ్రైవర్లకు జరిమానాలు విధించినట్లు రస్ అల్ ఖైమా పోలీసులు వెల్లడించారు. ఈ నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్ వల్ల 136 ప్రమాదాలు కూడా జరిగాయి. రస్ ఆల్ ఖైమా పోలీస్ - ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ అహ్మద్ ఖల్ సామ్ అల్ నక్బీ మాట్లాడుతూ డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ మాట్లాడడం వంటి చర్యలు ప్రమాదానికి కారణమవుతాయని అన్నారు. ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ మంది 20 నుండి 25 ఏళ్ల వయసు మధ్యవారే. కాగా ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారికి 400 దిర్హామ్లు జరిమానా, 4 ట్రాఫిక్ బ్లాక్ పాయింట్స్ నమోదు చేస్తారు. కొన్ని ఉల్లంఘనలకు 1000 దిర్హాములు జరిమానా, 12 ట్రాఫిక్ బ్లాక్ పాయింట్లు విధించే అవకాశముంది.
తాజా వార్తలు
- యూఏఈలో కాలర్ ఐడి స్పూఫింగ్ స్కామ్ పై నిపుణుల వార్న్..!!
- ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్..!!
- సౌదీలో సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ కు కొత్త ట్రాఫిక్ రూల్స్..!!
- రక్తదానం..ప్రాణాలను కాపాడే ఒక మానవతా చర్య..!!
- ఖతార్లోని 54 ప్రభుత్వ పాఠశాలల్లో మానసిక ఆరోగ్యంపై ప్రచారం..!!
- నాటోతో బహ్రెయిన్ చర్చలు..కీలక అంశాల పై సమీక్ష..!!
- ఇరాన్కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్









