కేర్లెస్ డ్రైవింగ్: వెయ్యి మందికి పైగా ఉల్లంఘనులు.!
- March 07, 2019
2018లో కేర్లెస్ డ్రైవింగ్కి సంబంధించి, 1029 మంది డ్రైవర్లకు జరిమానాలు విధించినట్లు రస్ అల్ ఖైమా పోలీసులు వెల్లడించారు. ఈ నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్ వల్ల 136 ప్రమాదాలు కూడా జరిగాయి. రస్ ఆల్ ఖైమా పోలీస్ - ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ అహ్మద్ ఖల్ సామ్ అల్ నక్బీ మాట్లాడుతూ డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ మాట్లాడడం వంటి చర్యలు ప్రమాదానికి కారణమవుతాయని అన్నారు. ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ మంది 20 నుండి 25 ఏళ్ల వయసు మధ్యవారే. కాగా ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారికి 400 దిర్హామ్లు జరిమానా, 4 ట్రాఫిక్ బ్లాక్ పాయింట్స్ నమోదు చేస్తారు. కొన్ని ఉల్లంఘనలకు 1000 దిర్హాములు జరిమానా, 12 ట్రాఫిక్ బ్లాక్ పాయింట్లు విధించే అవకాశముంది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







