చికిత్స పొందుతూ వలసదారుడి మృతి
- March 09, 2019భారత వలసదారుడు సంతోష్ శివనందన్, కింగ్ హమాద్ యూనివర్సిటీ ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. కేరళలోని కొల్లాం జిల్లాలోగల ఛతన్నూర్కి చెందిన సంతోష్కి భార్య మనీషా ఉన్నారు. ఇండియన్ కమ్యూనిటీలో ప్రముఖ ఆర్టిస్ట్గా సుపరిచితులు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బహ్రెయిన్లో టీచర్గానూ పనిచేస్తున్నారు. వీరి కుమారుడు ఇదే స్కూల్లో రెండో గ్రేడ్ చదువుతున్నాడు. పార్తీవ దేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు