ఏ.పి:తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థులు వీరే..
- March 08, 2019
ఏ.పి:తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీలుగా పోటీచేసే అభ్యర్ధులు దాదాపు ఖరారయ్యారు. ఇప్పటికే అభ్యర్ధుల పేర్లపై అధినేత ఓ నిర్ణయానికి వచ్చారు. ఆయా నేతలకు సంకేతాలు కూడా ఇచ్చారు. ప్రచారం కూడా చేసుకుంటున్నారు కొందరు నాయకులు. అయితే అరడజను సీట్లలో మాత్రం ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పార్టీలో చేరికలు, సీనియర్ల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత వారిపై స్పష్టత రానుంది.
శ్రీకాకుళం – కింజరాపు రామ్మోహన్ నాయుడు
విజయనగరం – అశోకగజపతి రాజు
అరకు – కిషోర్ చంద్రదేవ్
అనకాపల్లి – కొణతాల రామకృష్ణ లేదా ఆనంద్
విశాఖపట్నం – భరత్
కాకినాడ – చలమలశెట్టి సునీల్
అమలాపురం – హరీష్ ( బాలయోగి కుమారుడు)
రాజమండ్రి – బొడ్డు భాస్కర రామారావు లేదా గన్ని కృష్ణ
ఏలూరు – మాగంటి బాబు
నర్పాపురం – కొత్తపల్లి సుబ్బారాయుడు లేదా సీతా మహాలక్ష్మి
బందరు – కొనకళ్ల నారాయణ లేదా మరొకరు
విజయవాడ – కేశినేని నాని
గుంటూరు – గల్లా జయదేవ్
బాపట్ల – మల్యాద్రి లేదా కొత్త అభ్యర్ధి
నర్సారావుపేట – లగడపాటి రాజగోపాల్
ఒంగోలు – మాగుంట శ్రీనివాసులు అనాసక్తి కొత్తవారికి అవకాశం? మాజీ డీజీపీ పేరు?
నెల్లూరు – పెండింగ్
తిరుపతి – జూపూ డి ప్రభాకర్ రావు
చిత్తూరు – శివప్రసాద్
కడప – ఆదినారాయణ రెడ్డి
రాజంపేట – డి.కె.శ్రీనివాస్ లేదా బలిజ వర్గానికి చెందిన నాయకుడు
అనంతపురం – జేసీ దివాకర్ రెడ్డి లేదా వారసుడు పవన్
హిందూపురం – నిమ్మల కిష్టప్ప
నంద్యాల – శివానందరెడ్డి లేదా ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డి
కర్నూలు – కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







