సచివాలయం నిర్మాణానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
- December 29, 2015
అమరావతి టౌన్షిప్లో సచివాలయం నిర్మాణానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఆర్డీఏ పరిధిలోని 20 ఎకరాల విస్తీర్ణంలో సచివాలయ భవనం ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. రూ.180 కోట్లతో 6 లక్షల చదరపు అడుగల విస్తీర్ణంలో సచివాలయం నిర్మించాలని సీఆర్డీఏను ఆదేశించింది. ఇందులో రూ.90 కోట్లు ప్రభుత్వ వడ్డీ లేని రుణం, రూ.90 కోట్లు హడ్కో రుణంగా ప్రభుత్వం పేర్కొంది. జూన్ 30 లోపు టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







