బిఎసిఎ ప్రెసిడెంట్కి అరుదైన గౌరవం
- March 11, 2019
ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్కెట్ ఫెయిర్ ఐటిబి బెర్లిన్లో భాగంగా అరబ్ హెరిటేజ్ పర్సనాలిటీ 2019 పురస్కారాన్ని షేకా మై బింట్ మొహమ్మద్ అల్ ఖలీఫా గెల్చుకున్నారు. అరబ్ సెంటర్ ఫర్ టూరిజం మీడియా (ఎసిటిఎం) ఈ ప్రెస్టీజియస్ అవార్డ్ని అందజేసింది. మినిస్టర్స్ ఆఫ్ టూరిజం అలాగే అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొన్న ఈవెంట్లో ఎసిటిఎం ప్రెసిడెంట్ డాక్టర్ సుల్తాన్ అల్ యహ్యాయ్ ఈ అవార్డుని ప్రకటించారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







