సలాలా ఎయిర్పోర్ట్లో సేవల పునఃప్రారంభం
- March 11, 2019
మస్కట్:సలాలా ఎయిర్పోర్ట్లో సేవలు పునఃప్రారంభమయ్యాయి. ఉదయం 2 గంటల నుంచి సేవల్ని తిరిగి ప్రారంభించినట్లు ఒమన్ ఎయిర్పోర్ట్స్ వెల్లడించింది. ఎయిర్పోర్ట్లో ఓ విమానం టైరు పేలడంతో, రన్వేపై అది నిలిచిపోగా, ఎయిర్పోర్ట్లో సేవల్ని తాత్కాలికంగా నిలిపివేశారు. దాంతో సలాలా విమానాశ్రయానికి వచ్చే విమానాలు ప్రత్యామ్నాయ విమానాశ్రయాల వైపు మళ్ళాయి. తిరిగి సేవలు ప్రారంభం కావడం పట్ల ప్రయాణీకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాతాలికంగా ఏర్పడ్డ సమస్యతో ప్రయాణీకులు కొంత ఇబ్బంది పడ్డారు. విమానాల ఆలస్యానికి చింతిస్తున్నట్లు అధికారులఱు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









