దుబాయ్ వెళ్తున్న 20 మంది మహిళలు అరెస్ట్..
- March 13, 2019
శంషాబాద్ విమానాశ్రయంలో నకిలీ వీసాలు కలకలం రేపాయి. నకిలీ వీసాలతో దుబాయ్ వెళ్తున్న 20 మంది మహిళలను అరెస్ట్ చేశారు. 20 మందిని అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు.. నిందితులను ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. మహిళలను పోలీసులు విచారిస్తున్నారు.
*శంషాబాద్ విమానాశ్రయంలో 20 మంది మహిళల అరెస్ట్
*నకిలీ వీసాలతో దుబాయ్ వెళ్తుండగా 20 మందిని అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు
*నిందితులను ఆర్జీఐఏ పోలీసులకు అప్పగింత
*మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..