ట్యూషన్ ఫీజుల్ని పెంచిన ఇండియన్ స్కూల్
- March 13, 2019మస్కట్: ఇండియన్ స్కూల్ మస్కట్, ఈ ఏడాది నుంచి ట్యూషన్ ఫీజుల్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గల్ఫ్లో అతి పెద్ద కో-ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అయిన ఇండియన్ స్కూల్ మస్కట్ 9,200 స్టూడెంట్స్ని కలిగి వుంది. ఇండియ్ స్కూల్ మస్కట్ ప్రిన్సిపల్ డాక్టర్ రాజీవ్ కుమార్ చౌహన్ జారీ చేసిన సర్క్యులర్లో నెలకు 1 ఒమన్ రియాల్ చొనప్పున ట్యూషన్ ఫీజుని పెంచుతున్నట్లు ప్రకటించారు. 2019-20 విద్యా సంవత్సరానికి ఈ పెంపుదల వర్తిస్తుంది. మరింత సమర్థవంతమైన నిర్వహణ దిశగా అందరి సహకారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు సర్క్యులర్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!