టాయిలెట్లో స్టూడెంట్పై దాడి
- March 14, 2019కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఓ స్కూల్లో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షనకు సంబంధించి ప్రకటన విడుదల చేసింది. ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్న మినిస్ట్రీ, నేరస్తుల్ని కఠినంగా శిక్షిస్తామని పేర్కొంది. గవర్నమెంట్ ప్రిలిమనరీ స్కూల్ విద్యార్థిపై స్కూల్ టాయిలెట్లోనే మరికొందరు సహ విద్యార్థులు దాడి చేశారు. ఈ ఘటనను వీడియోలో చిత్రీకరించారు కూడా. మినిస్టర్ డాక్టర్ హమెద్ అల్ అజ్మి ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. దాడిలో పాల్గొన్నవారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారాయన. స్కూల్ యాజమాన్యం ఈ ఘటనపై వివరణ ఇవ్వాల్సి వుందనీ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సైకాలజిస్టులతో కౌన్సిలింగ్లు విద్యార్థులకు ఇప్పించాలని అధికారులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?
- పాఠశాలలకు బాంబు బెదిరింపుల కలకలం..
- ముబారక్ అల్-కబీర్ను కలిసిన భారత రాయబారి
- ఖతార్లో ఆహార భద్రతపై మంత్రిత్వ శాఖ క్లారిటీ
- యూఏఈలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..!
- ఈ రోజుల్లో ఒమానీలకు ఉచిత బస్సు సేవలు
- పీక్ అవర్స్ కోసం దుబాయ్ మెట్రో కొత్త ప్రోటోకాల్స్
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..