రస్ అల్ ఖైమా - తొలి మహిళా సీఐడీ అధికారులు
- March 16, 2019
రస్ అల్ ఖైమా పోలీస్ విభాగంలో మహిళా క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ ఆఫీసర్స్ త్వరలో చేరనున్నారు. రస్ అల్ ఖైమా పోలీస్ రిసోర్సెస్ అండ్ సిస్టెంట్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ జమాల్ అహ్మద్ అల్ తైర్ మాట్లాడుతూ, 14 మహిళా స్టాఫ్ మెంబర్స్ తమ ట్రెయినింగ్ని ప్రారంభించారని చెప్పారు. పోలీస్ విభాగంలో మహిళా కాప్స్ అత్యద్భుతంగా రాణిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు నెలల కోర్స్లో ట్రైనీస్కి ప్యునిటివ్, ప్రొసిడ్యూల్, క్రిమినల్ చట్టాలపై అవగాహన కల్పిస్తారు. క్రిమినాలజీ, సైకాలజీ విభాగాల్లోనూ సంబంధిత సైన్స్లోనూ శిక్షణ ఇప్పిస్తారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







