ఒమన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ డిజిటలైజేషన్ త్వరలో
- March 16, 2019
మస్కట్: మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి మవసలాత్ ట్యాక్సీలలో ప్రయాణించేవారు ఇకపై క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్స్ ద్వారా చెల్లింపులు చేయడానికి వీలుంది. వచ్చే వారం నుంచి ఈ కొత్త విధానం అందుబాటులోకి వస్తుంది. నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ - మవసలాత్ మధ్య ఈ మేరకు ఒప్పందం జరిగింది. మవసలాట్ ప్రస్తుతం 150 ఎయిర్ పోర్ట్ ట్యాక్సీలను కలిగి వుంది. ఎన్బిఓ పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్స్కి సంబంధించి డ్రైవర్స్కి శిక్షణ ఇప్పించడం జరిగింది. ముందు ముందు సుల్తానేట్లోని ఇతర ప్రాంతాల్లోనూ మవసలాట్ ట్యాక్సీలకు ఈ విధానాన్ని వర్తింపజేస్తారు.
తాజా వార్తలు
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..
- చికాగోలో NATS అడాప్ట్ ఎ హైవే కు మంచి స్పందన
- షార్జా యూనివర్సిటీ ఆసుపత్రి విస్తరణకు AED 300 మిలియన్ల మంజూరు
- ‘దుబాయ్-ఇట్’ వ్యూహాన్ని ఆవిష్కరించిన షేక్ మొహమ్మద్
- కృష్ణలంక ఘటన పై ఏపీ ప్రభుత్వం సీరియస్..
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు









