ఒమన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ డిజిటలైజేషన్ త్వరలో
- March 16, 2019
మస్కట్: మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి మవసలాత్ ట్యాక్సీలలో ప్రయాణించేవారు ఇకపై క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్స్ ద్వారా చెల్లింపులు చేయడానికి వీలుంది. వచ్చే వారం నుంచి ఈ కొత్త విధానం అందుబాటులోకి వస్తుంది. నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ - మవసలాత్ మధ్య ఈ మేరకు ఒప్పందం జరిగింది. మవసలాట్ ప్రస్తుతం 150 ఎయిర్ పోర్ట్ ట్యాక్సీలను కలిగి వుంది. ఎన్బిఓ పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్స్కి సంబంధించి డ్రైవర్స్కి శిక్షణ ఇప్పించడం జరిగింది. ముందు ముందు సుల్తానేట్లోని ఇతర ప్రాంతాల్లోనూ మవసలాట్ ట్యాక్సీలకు ఈ విధానాన్ని వర్తింపజేస్తారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







