డిపాచ్యూర్ టిక్కెట్స్పై 8 కువైటీ దినార్స్ అదనం
- March 18, 2019
కువైట్ సిటీ: ఏప్రిల్ నుంచి డిపాచ్యూర్ టిక్కెట్లపై ఎక్స్ట్రా ఛార్జీలు వసూలు చేయాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ), ఎయిర్లైన్స్ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. కువైట్ నుంచి వెళ్ళే విమానాలన్నిటికీ ఈ ఆదేశాలు వర్తిస్తాయి. విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి 8 కువైటీ దినార్స్ వరకు ఒక్కో టిక్కెట్పై అదనపు ఛార్జీలు వసూలు చేసే అవకాశం వుంది. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..
- చికాగోలో NATS అడాప్ట్ ఎ హైవే కు మంచి స్పందన
- షార్జా యూనివర్సిటీ ఆసుపత్రి విస్తరణకు AED 300 మిలియన్ల మంజూరు
- ‘దుబాయ్-ఇట్’ వ్యూహాన్ని ఆవిష్కరించిన షేక్ మొహమ్మద్
- కృష్ణలంక ఘటన పై ఏపీ ప్రభుత్వం సీరియస్..
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు









