డిపాచ్యూర్ టిక్కెట్స్పై 8 కువైటీ దినార్స్ అదనం
- March 18, 2019
కువైట్ సిటీ: ఏప్రిల్ నుంచి డిపాచ్యూర్ టిక్కెట్లపై ఎక్స్ట్రా ఛార్జీలు వసూలు చేయాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ), ఎయిర్లైన్స్ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. కువైట్ నుంచి వెళ్ళే విమానాలన్నిటికీ ఈ ఆదేశాలు వర్తిస్తాయి. విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి 8 కువైటీ దినార్స్ వరకు ఒక్కో టిక్కెట్పై అదనపు ఛార్జీలు వసూలు చేసే అవకాశం వుంది. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







