ముషార్రఫ్ కాళ్లు చచ్చుబడిపోయాయి
- March 18, 2019దుబాయ్: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కాళ్లు చచ్చుబడిపోయాయి. ఆయన కాళ్లపై నిలబడలేక పోతున్నారు. దీనికి కారణం ఆయన అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో ఆయన లండన్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, మాజీ ఆర్మీ జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ గత కొంతకాలంగా అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన్ను అత్యవసరంగా దుబాయ్ హాస్పిటల్లో చేర్పించారు.
ఆయన అమిలోడోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఇపుడు ఆ వ్యాధి మళ్లీ ముదరడంతో ముషార్రఫ్ను దుబాయ్కి తరలించారు. ఈ వ్యాధి కారణంగా ముషార్రఫ్ తన కాళ్ల మీద నిలబడలేకపోతున్నారనీ, నడవలేకపోతున్నారని తెలిపారు. గతంలో ఇదే వ్యాధి కోసం లండన్లో ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష