ఇండియన్ స్కూల్ స్టూడెంట్ మృతి
- March 19, 2019మస్కట్: ఇండియన్ స్కూల్కి చెందిన విద్యార్థి ఒకరు మృతి చెందారు. ఈ విషయాన్ని ఇండియన్ స్కూల్ బోర్డ్ ప్రకటించింది. ఇండియన్ స్కూల్ ఘుబ్రాలో గ్రేడ్ వన్ విద్యనభ్యసిస్తోన్న విద్యార్థి మృతి చెందడం పట్ల స్కూల్ యాజమాన్యం సంతపాం వ్యక్తం చేసింది. గత నెలలో ఇండియన్ స్కూల్ మస్కట్ ప్రాంగణంలో 11వ క్లాస్ విద్యార్థి మృతి చెందిన సంగతి తెల్సిందే. ఫిబ్రవరిలోనే మాబెలాలోని ఇండియన్ స్కూల్లో ఓ విద్యార్థి హార్ట్ ఫెయిల్యూర్ కారణంగా మృత్యువాత పడ్డారు. కాగా, ఘబ్రా ఇండియన్ స్కూల్ విద్యార్థి మృతికి కారణాలు ఇంకా తెలియరాలేదు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్