మవసలాట్ ట్యాక్సీ: క్యాష్లెస్ పేమెంట్స్
- March 22, 2019
మస్కట్: రెసిడెంట్స్, సిటిజన్స్ అలాగే టూరిస్ట్లు మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మవసలాట్ ట్యాక్సీలను వినియోగించేందుకోసం క్యాష్లెస్ విధానాన్ని ఆశ్రయించవచ్చు. ఎయిర్పోర్ట్లో ఏర్పాటు చేసిన కియోస్క్ల ద్వారా ట్యాక్సీ బిల్లు చెల్లించేందుకు వీలుంది. సుల్తానేట్ అంతటా మవసలాట్ ట్యాక్సీలలో ఈ విధానాన్ని త్వరలో అమలు చేయబోతున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఈ రోజునుంచి మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి నడిచే మవసలాట్ ట్యాక్సీలకు అమలు చేస్తున్నారు. నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్తో కలిసి మవసలాత్ ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. మవసలాట్ ప్రస్తుతం 150 ఎయిర్పోర్ట్ ట్యాక్సీలను కలిగి వుంది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు









