మవసలాట్ ట్యాక్సీ: క్యాష్లెస్ పేమెంట్స్
- March 22, 2019
మస్కట్: రెసిడెంట్స్, సిటిజన్స్ అలాగే టూరిస్ట్లు మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మవసలాట్ ట్యాక్సీలను వినియోగించేందుకోసం క్యాష్లెస్ విధానాన్ని ఆశ్రయించవచ్చు. ఎయిర్పోర్ట్లో ఏర్పాటు చేసిన కియోస్క్ల ద్వారా ట్యాక్సీ బిల్లు చెల్లించేందుకు వీలుంది. సుల్తానేట్ అంతటా మవసలాట్ ట్యాక్సీలలో ఈ విధానాన్ని త్వరలో అమలు చేయబోతున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఈ రోజునుంచి మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి నడిచే మవసలాట్ ట్యాక్సీలకు అమలు చేస్తున్నారు. నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్తో కలిసి మవసలాత్ ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. మవసలాట్ ప్రస్తుతం 150 ఎయిర్పోర్ట్ ట్యాక్సీలను కలిగి వుంది.
తాజా వార్తలు
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం







