మవసలాట్ ట్యాక్సీ: క్యాష్లెస్ పేమెంట్స్
- March 22, 2019
మస్కట్: రెసిడెంట్స్, సిటిజన్స్ అలాగే టూరిస్ట్లు మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మవసలాట్ ట్యాక్సీలను వినియోగించేందుకోసం క్యాష్లెస్ విధానాన్ని ఆశ్రయించవచ్చు. ఎయిర్పోర్ట్లో ఏర్పాటు చేసిన కియోస్క్ల ద్వారా ట్యాక్సీ బిల్లు చెల్లించేందుకు వీలుంది. సుల్తానేట్ అంతటా మవసలాట్ ట్యాక్సీలలో ఈ విధానాన్ని త్వరలో అమలు చేయబోతున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఈ రోజునుంచి మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి నడిచే మవసలాట్ ట్యాక్సీలకు అమలు చేస్తున్నారు. నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్తో కలిసి మవసలాత్ ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. మవసలాట్ ప్రస్తుతం 150 ఎయిర్పోర్ట్ ట్యాక్సీలను కలిగి వుంది.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









