భారత్ నుంచి ఐదేళ్ళ తర్వాత స్వదేశం చేరుకోనున్న ఒమన్ సిటిజన్
- March 26, 2019
మస్కట్: ఓ కేసులో అరెస్టయి ఐదేళ్ళుగా భారత్లోనే వుండిపోయిన ఒమనీ సిటిజన్ ఎట్టకేలకు స్వదేశానికి చేరుకోనున్నారు. ఇండియాలోని ఒమన్ ఎంబసీ ఈ విషయాన్ని ధృవీకరించింది. ఒమనీ ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ ఈ అంశంపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాయని ఎంబసీ పేర్కొంది. పౌరుడు రషీద్ అల్ మదస్సారి ఓ కేసులో అరెస్టయ్యారు. కాగా, ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్సటర్నల్ ఎఫైర్స్ కూడా ఒమన్ ప్రభుత్వ ప్రతిపాదనల పట్ల సానుకూలంగా స్పందించడంతో రషీద్ విడుదలకు మార్గం సుగమం అయ్యింది. అడ్మినిస్ట్రేటివ్ ప్రొసిడ్యూర్స్ అనంతరం స్వదేశానికి రషీద్ వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. దీనికి కొంత సమయం పడుతుంది.
తాజా వార్తలు
- దిబ్బా తీరంలో తొమ్మిది మంది అరెస్టు..!!
- కువైట్ లో మహిళను జైలుపాలు చేసిన సోషల్ మీడియాలో పోస్ట్..!!
- వేసవిలో కార్మికుల భద్రతపై వీడియో వైరల్..స్పందించిన WOQOD..!!
- సౌదీ విద్యార్థి అల్-ఖస్సిం హంతకుడికి యావజ్జీవ కారాగార శిక్ష..!!
- భారతీయ వ్యక్తిని చంపిన వ్యక్తులను అరెస్ట్ చేసిన షార్జా పోలీసులు..!!
- సెక్యూరిటీ, స్టేబిలిటీపై చర్చించిన సౌదీ, బహ్రెయిన్..!!
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్









