భారత్ నుంచి ఐదేళ్ళ తర్వాత స్వదేశం చేరుకోనున్న ఒమన్ సిటిజన్
- March 26, 2019
మస్కట్: ఓ కేసులో అరెస్టయి ఐదేళ్ళుగా భారత్లోనే వుండిపోయిన ఒమనీ సిటిజన్ ఎట్టకేలకు స్వదేశానికి చేరుకోనున్నారు. ఇండియాలోని ఒమన్ ఎంబసీ ఈ విషయాన్ని ధృవీకరించింది. ఒమనీ ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ ఈ అంశంపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాయని ఎంబసీ పేర్కొంది. పౌరుడు రషీద్ అల్ మదస్సారి ఓ కేసులో అరెస్టయ్యారు. కాగా, ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్సటర్నల్ ఎఫైర్స్ కూడా ఒమన్ ప్రభుత్వ ప్రతిపాదనల పట్ల సానుకూలంగా స్పందించడంతో రషీద్ విడుదలకు మార్గం సుగమం అయ్యింది. అడ్మినిస్ట్రేటివ్ ప్రొసిడ్యూర్స్ అనంతరం స్వదేశానికి రషీద్ వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. దీనికి కొంత సమయం పడుతుంది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







