దుబాయ్లో బాలీవుడ్ నటుడ్ని కలిసిన జాకీచాన్
- March 29, 2019
ఆసియన్ సినిమాటిక్ ఐకాన్ జాకీచాన్, ఇండియన్ యాక్టర్ సోనూ సూద్తో కలిసి డిన్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ ఇద్దరూ కలిసి 'కుంగ్ ఫూ యోగా' సీక్వెల్ గురించి చర్చించుకున్నట్లు తెలుస్తోంది. స్టాన్లీ టాంగ్ దర్శకత్వంలో రూపొందిన 'కుంగ్ ఫూ యోగా' సినిమాలో సోనూ సూద్, జాకీ చాన్తో కలిసి నటించిన సంగతి తెల్సిందే. తన తాజా చిత్రం 'వాంగార్డ్' షూటింగ్ కోసం వచ్చిన జాకీచాన్, అదే నగరంలో సోనూ సూద్ వున్నాడని తెలుసుకుని, ఇద్దరూ కలుసుకుని డిన్నర్ని ప్లాన్ చేసుకున్నారు. డిన్నర్ చాలా చాలా స్పెషల్గా వుందని సోనూ సూద్ చెప్పాడు. జాకీచాన్తో స్నేహం చాలా అద్భుతమైనదని చెప్పాడు సోనూ సూద్. జాకీచాన్ కుటుంబంతోనూ సోనూ సూద్కి ఎంతో అనుబంధం వుంది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







