జమ్మూలో మరోసారి చెలరేగిపోయిన ఉగ్రమూకలు..
- March 30, 2019
జమ్మూ:పుల్వామా ఘటన తరహాలోనే జమ్మూలో మరోసారి ఉగ్రమూకలు చెలరేగిపోయారు. సీఆర్పీఎఫ్ కాన్వాయ్ లక్ష్యంగా కారుతో ఢీకొట్టారు. ఈ క్రమంలో జరిగిన పేలుడులో ఓ సీఆర్పీఎఫ్ వాహనం దెబ్బతింది. పలువురు జవాన్లకు గాయాలైనట్లు తెలుస్తోంది. సీఆర్పీఎఫ్ వాహనాన్ని ఢీకొట్టి అనంతరం ఓ దుండగుడు పరారయ్యాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు ఘటనా స్థలంలో భారీగా మోహరించారు. ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. పుల్వామా ఘటన తరహాలోనే మరో దాడికి ఉగ్రవాదులు స్కెచ్ వేసినట్లు ఆర్మీ అధికారులు అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







