జమ్మూలో మరోసారి చెలరేగిపోయిన ఉగ్రమూకలు..
- March 30, 2019
జమ్మూ:పుల్వామా ఘటన తరహాలోనే జమ్మూలో మరోసారి ఉగ్రమూకలు చెలరేగిపోయారు. సీఆర్పీఎఫ్ కాన్వాయ్ లక్ష్యంగా కారుతో ఢీకొట్టారు. ఈ క్రమంలో జరిగిన పేలుడులో ఓ సీఆర్పీఎఫ్ వాహనం దెబ్బతింది. పలువురు జవాన్లకు గాయాలైనట్లు తెలుస్తోంది. సీఆర్పీఎఫ్ వాహనాన్ని ఢీకొట్టి అనంతరం ఓ దుండగుడు పరారయ్యాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు ఘటనా స్థలంలో భారీగా మోహరించారు. ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. పుల్వామా ఘటన తరహాలోనే మరో దాడికి ఉగ్రవాదులు స్కెచ్ వేసినట్లు ఆర్మీ అధికారులు అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







