శరవణభవన్ హోటల్ అధినేత రాజగోపాల్కు జీవితఖైదు
- March 30, 2019
చెన్నై:తన సంస్థలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని పెళ్లి చేసుకునేందుకు, ఆమె భర్తను కిరాయిమూకలతో హత్య చేయించిన కేసులో చెన్నైకి చెందిన ప్రఖ్యాత శరవణభవన్ హోటల్స్ అధినేత రాజగోపాల్కు సుప్రీంకోర్టు జీవిత ఖైదు విధించింది. పదేళ్ల కిందటే మద్రాసు హైకోర్టు ఆయనకు జీవితఖైదు విధిస్తూ తీర్పు ఇవ్వగా, దాన్ని ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ప్రస్తుతం బెయిల్పై ఉన్న ముద్దాయిలందరూ జూలై 7లోపు చెన్నై కోర్టులో లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







