శరవణభవన్ హోటల్ అధినేత రాజగోపాల్కు జీవితఖైదు
- March 30, 2019
చెన్నై:తన సంస్థలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని పెళ్లి చేసుకునేందుకు, ఆమె భర్తను కిరాయిమూకలతో హత్య చేయించిన కేసులో చెన్నైకి చెందిన ప్రఖ్యాత శరవణభవన్ హోటల్స్ అధినేత రాజగోపాల్కు సుప్రీంకోర్టు జీవిత ఖైదు విధించింది. పదేళ్ల కిందటే మద్రాసు హైకోర్టు ఆయనకు జీవితఖైదు విధిస్తూ తీర్పు ఇవ్వగా, దాన్ని ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ప్రస్తుతం బెయిల్పై ఉన్న ముద్దాయిలందరూ జూలై 7లోపు చెన్నై కోర్టులో లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







