రియాద్లో డ్రోన్ సమ్మిట్
- March 30, 2019
రియాద్: కింగ్డమ్లో తొలిసారిగా సౌదీ డ్రోన్ సమ్మిట్ మరియు ఎక్స్పో వచ్చే నెలలో రియాద్లో జరగబోతోంది. అడ్వాన్సింగ్ సర్వైలెన్స్, సెక్యూరిటీ, ఎఫీషియన్సీ అండ్ ఆపరేషన్స్ అనే అంశాలపై ఈ సమ్మిట్ ప్రధానంగా చర్చించనుంది. రెండు రోజులపాటు జరిగే ఈ ఈ వెంట్ ఏప్రిల్ 22న ప్రారంభమవుతుంది. సాంకేతిక ఆవిష్కరణలపై కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఈ ఈవెంట్ ఓ వేదిక కానుంది. మొత్తం నాలుగు సెషన్లుగా ఈ సమ్మిట్ జరుగుతుంది. ఆయా సెషన్లలో కీలకమైన అంశాలపై చర్చించి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటామని నిర్వాహకులు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా వున్న డ్రోన్ రంగానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఈ ఈవెంట్లో పాల్గొంటారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







