రియాద్లో డ్రోన్ సమ్మిట్
- March 30, 2019
రియాద్: కింగ్డమ్లో తొలిసారిగా సౌదీ డ్రోన్ సమ్మిట్ మరియు ఎక్స్పో వచ్చే నెలలో రియాద్లో జరగబోతోంది. అడ్వాన్సింగ్ సర్వైలెన్స్, సెక్యూరిటీ, ఎఫీషియన్సీ అండ్ ఆపరేషన్స్ అనే అంశాలపై ఈ సమ్మిట్ ప్రధానంగా చర్చించనుంది. రెండు రోజులపాటు జరిగే ఈ ఈ వెంట్ ఏప్రిల్ 22న ప్రారంభమవుతుంది. సాంకేతిక ఆవిష్కరణలపై కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఈ ఈవెంట్ ఓ వేదిక కానుంది. మొత్తం నాలుగు సెషన్లుగా ఈ సమ్మిట్ జరుగుతుంది. ఆయా సెషన్లలో కీలకమైన అంశాలపై చర్చించి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటామని నిర్వాహకులు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా వున్న డ్రోన్ రంగానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఈ ఈవెంట్లో పాల్గొంటారు.
తాజా వార్తలు
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!







