స్పేస్ కో-ఆపరేషన్: బహ్రెయిన్ - ఇండియా మధ్య ఒప్పందం
- April 01, 2019
బహ్రెయిన్ నేషనల్ స్పేస్ ఏజెన్సీ (ఎన్ఎస్ఎస్ఎ), భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఐస్రో), మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్పై సంతకాలు చేయడం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం భారత్ - బహ్రెయిన్ కలిసి 'స్పేస్' రంగంలో సహకారాన్ని ఇచ్చిపుచ్చుకోనున్నాయి. అంతరిక్ష రంగంలో అత్యద్భుతమైన విజయాల్ని అందుకుంటోన్న ఇస్రోతో భాగస్వామ్యం తమకెంతో గవర్కఆరణమని బహ్రెయిన్ నేషనల్ స్పేస్ ఏజెన్సీ ప్రతినిథులు పేర్కొన్నారు. స్పేస్ ఏజెన్సీస్తో అంతర్జాతీయంగా సహాయ సహకారాలు, అలాగే జాయింట్ వెంచర్స్ దిశగా ఇది కీలకమైన ముందడుగు అని ఇరు వర్గాల ప్రతినిథులు వివరించారు. అంతరిక్ష రంగంలో సమిష్టి కృషి మరింత మెరుగైన ఫలితాల్ని ఇస్తుందని వారు వెల్లడించారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







