రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు
- April 02, 2019
కువైట్ సిటీ: సిక్స్త్ రింగ్ రోడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, ఇద్దరికి గాయలయ్యాయి. మృతుడు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. గాయపడ్డవారిని అల్ జహ్రా హాస్పిటల్కి తరలించారు. అబ్దాలీ రోడ్డుపై ఈ ఘటన జరిగిందనీ, రోడ్డు ప్రమాదంలో వాహనం పూర్తిగా ధ్వంసమయ్యిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అయితే ఈ ఘటనకు కారణాలు ఇంకా తెలియరాలేదు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..