ఇంటర్ అర్హతతో ‘ఏపీ డీఈఈసెట్’.. నోటిఫికేషన్ విడుదల
- April 04, 2019
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ను ఏపీ పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్లు, ప్రైవేట్ ఉపాధ్యాయ శిక్షణా కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్ఈడీ)
కాల వ్యవధి : రెండేళ్లు
అర్హత: 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
వయసు: 01.09.2019 నాటికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.500
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష (డీసెడ్) ద్వారా
పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు (పార్ట్-ఎ, పార్ట్-బి) విభాగాలుంటాయి. పార్ట్-ఎ నుంచి 60 ప్రశ్నలు – 60 మార్కులు, పార్ట్ -బి నుంచి 40 ప్రశ్నలు – 40 మార్కులు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ఇంటర్ స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు.
ముఖ్యమైన తేదీలు..
ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 03.04.2019
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 21.04.2019
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.04.2019
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22.04.2019
హల్ టికెట్ డౌన్లోడ్: 10.05.2019
డీఈఈసెట్ పరీక్ష: మే 15, 16 తేదీల్లో
ఫలితాల వెల్లడి: 18.05.2019
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









