10 మిలియన్ దిర్హామ్లు గెల్చుకున్న ఇండియన్
- April 04, 2019
అబుదాబీలో స్థిరపడ్డ భారతీయ వలసదారుడు రవీంద్ర బలూర్, 10 మిలియన్ దిర్హామ్లను బిగ్ టికెట్ అబుదాబీ రఫాలె డ్రాలో గెల్చుకున్నారు. బుధవారం ఈ డ్రా జరిగింది. అయితే రవీంద్ర బలూర్ ప్రస్తుతం ఫోన్లో అందుబాటులో లేరు. ఈ విషయమై రవీంద్ర బలూర్కి నిర్వాహకులు సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నించగా, రవీంద్ర బలూర్ కుమార్తె లైన్లోకి వచ్చారు. ప్రస్తుతం రవీంద్ర బలూర్ ముంబైలో వున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 27న రవీంద్ర బలూర్ అబుదాబీకి రానున్నారని ఆయన కుమార్తె తెలిపారు. ఇదిలా వుంటే, వరుసగా నాలుగోసారీ భారతదేశానికి చెందిన వ్యక్తే బిగ్ టికెట్ రఫాలె గెల్చుకోవడం గమనార్హం.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం
- ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత
- అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధుల వెల్లువ
- శాంతి చర్చల పై పాక్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- శాంతి చర్చల విజయం అమెరికా చేతుల్లోనే ఉందన్న ఇరాన్ అధ్యక్షుడు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!









