చారిత్రక ఆయుధాల ఎగ్జిబిషన్ ప్రారంభం
- April 04, 2019
మస్కట్: ఒమన్ అలాగే ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన చారిత్రక వెపన్స్ కొలువు దీరిన ఎగ్జిబిషన్ ప్రారంభమయ్యింది. ఆదివారం నుంచి బుధవారం వరకు ఈ ఎగ్జిబిషన్ ప్రజల సందర్శనార్ధం తొలి ఫేజ్లో అందుబాటులోకి వచ్చింది. బిర్కత్ అల్ మౌజ్లో బైట్ అల్ రదీదా ఆర్మ్స్ ఎగ్జిబిషన్ నిర్వహించబడుతుందని మినిస్ట్రీ ఆఫ్ టూరిజం పేర్కొంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎగ్జిబిషన్ సందర్శనకు అనుమతిస్తారు. హౌస్ ఆఫ్ లైట్ వెపన్స్ ఎగ్జిబిషన్లో అత్యంత అరుదైన వెపన్స్ని చూసే అవకాశం వుంది. ఈ ఎగ్జిబిషన్లోకి ఎంట్రీ టిక్కెట్ విదేశీయులకు 7 ఒమన్ రియాల్స్. ఒమనీయులు అలాగే జీసీసీ జాతీయులకు 3.5 ఒమన్ రియాల్స్ మాత్రమే టిక్కెట్ ధర. 12 ఏళ్ళ కంటే తక్కువ వయసున్న చిన్నారులకు ప్రవేశం ఉచితం.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









