చారిత్రక ఆయుధాల ఎగ్జిబిషన్ ప్రారంభం
- April 04, 2019
మస్కట్: ఒమన్ అలాగే ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన చారిత్రక వెపన్స్ కొలువు దీరిన ఎగ్జిబిషన్ ప్రారంభమయ్యింది. ఆదివారం నుంచి బుధవారం వరకు ఈ ఎగ్జిబిషన్ ప్రజల సందర్శనార్ధం తొలి ఫేజ్లో అందుబాటులోకి వచ్చింది. బిర్కత్ అల్ మౌజ్లో బైట్ అల్ రదీదా ఆర్మ్స్ ఎగ్జిబిషన్ నిర్వహించబడుతుందని మినిస్ట్రీ ఆఫ్ టూరిజం పేర్కొంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎగ్జిబిషన్ సందర్శనకు అనుమతిస్తారు. హౌస్ ఆఫ్ లైట్ వెపన్స్ ఎగ్జిబిషన్లో అత్యంత అరుదైన వెపన్స్ని చూసే అవకాశం వుంది. ఈ ఎగ్జిబిషన్లోకి ఎంట్రీ టిక్కెట్ విదేశీయులకు 7 ఒమన్ రియాల్స్. ఒమనీయులు అలాగే జీసీసీ జాతీయులకు 3.5 ఒమన్ రియాల్స్ మాత్రమే టిక్కెట్ ధర. 12 ఏళ్ళ కంటే తక్కువ వయసున్న చిన్నారులకు ప్రవేశం ఉచితం.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







