చారిత్రక ఆయుధాల ఎగ్జిబిషన్ ప్రారంభం
- April 04, 2019
మస్కట్: ఒమన్ అలాగే ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన చారిత్రక వెపన్స్ కొలువు దీరిన ఎగ్జిబిషన్ ప్రారంభమయ్యింది. ఆదివారం నుంచి బుధవారం వరకు ఈ ఎగ్జిబిషన్ ప్రజల సందర్శనార్ధం తొలి ఫేజ్లో అందుబాటులోకి వచ్చింది. బిర్కత్ అల్ మౌజ్లో బైట్ అల్ రదీదా ఆర్మ్స్ ఎగ్జిబిషన్ నిర్వహించబడుతుందని మినిస్ట్రీ ఆఫ్ టూరిజం పేర్కొంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎగ్జిబిషన్ సందర్శనకు అనుమతిస్తారు. హౌస్ ఆఫ్ లైట్ వెపన్స్ ఎగ్జిబిషన్లో అత్యంత అరుదైన వెపన్స్ని చూసే అవకాశం వుంది. ఈ ఎగ్జిబిషన్లోకి ఎంట్రీ టిక్కెట్ విదేశీయులకు 7 ఒమన్ రియాల్స్. ఒమనీయులు అలాగే జీసీసీ జాతీయులకు 3.5 ఒమన్ రియాల్స్ మాత్రమే టిక్కెట్ ధర. 12 ఏళ్ళ కంటే తక్కువ వయసున్న చిన్నారులకు ప్రవేశం ఉచితం.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







