ఫీజు పెంపు పుకార్లపై స్పందించిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బహ్రెయిన్
- April 04, 2019
కొత్త అకడమిక్ ఇయర్కి సంబంధించి ఫీజుల పెంపు అంటూ వస్తున్న పుకార్లపై ఇండియన్ స్కూల్ ఆఫ్ బహ్రెయిన్ స్పందించింది. గత అడ్మినిస్ట్రేషన్ చేస్తున్న దుష్ప్రచారం పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా వుండాలనీ, వాట్సాప్ తదితర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వేదికగా ఈ దుష్ప్రచారం జరుగుతోందనీ, విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి అధికారిక సమాచారాన్నయినా స్కూల్ యాజమాన్యాన్ని సంప్రదించి తెలుసుకోవచ్చని వివరణ ఇచ్చింది. ఇండియన్ స్కూల్లో 12,000 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పర్షియన్ గల్ఫ్లో అతి పెద్ద కో-ఎడ్యుకేషన్ స్కూల్స్లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బహ్రెయిన్ ఒకటి.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









