ఫీజు పెంపు పుకార్లపై స్పందించిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బహ్రెయిన్
- April 04, 2019
కొత్త అకడమిక్ ఇయర్కి సంబంధించి ఫీజుల పెంపు అంటూ వస్తున్న పుకార్లపై ఇండియన్ స్కూల్ ఆఫ్ బహ్రెయిన్ స్పందించింది. గత అడ్మినిస్ట్రేషన్ చేస్తున్న దుష్ప్రచారం పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా వుండాలనీ, వాట్సాప్ తదితర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వేదికగా ఈ దుష్ప్రచారం జరుగుతోందనీ, విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి అధికారిక సమాచారాన్నయినా స్కూల్ యాజమాన్యాన్ని సంప్రదించి తెలుసుకోవచ్చని వివరణ ఇచ్చింది. ఇండియన్ స్కూల్లో 12,000 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పర్షియన్ గల్ఫ్లో అతి పెద్ద కో-ఎడ్యుకేషన్ స్కూల్స్లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బహ్రెయిన్ ఒకటి.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







