పబ్లిక్ పార్క్లో తొలి స్కేటింగ్ ఫెసిలటీ
- April 05, 2019
యూఏఈలో తొలిసారిగా పబ్లిక్ పార్క్లో స్కేటింగ్ ఫెసిలిటీని ప్రారంభించబోతున్నారు. మే నెలలో దీన్ని ప్రారంభిస్తామని రస్ అల్ ఖైమా టూరిజం డెవలప్మెంట్ అథారిటీ వెల్లడించింది. సక్ర్ పార్క్లో ఈ స్కేట్ పార్క్ నిర్మాణం కోసం పనులు వేగంగా సాగుతున్నాయి. 620 మీటర్ల పొడవైన స్కేటింగ్ పార్క్ ఘాప్ ట్రీ రిజర్వ్ వద్ద ఏర్పాటు చేస్తున్నారు. ప్రకృతి సిద్ధమైన నీడలో స్కేటింగ్ని ఔత్సాహికులు ఎంజాయ్ చేయడానికి ఆస్కారమేర్పడుతుందని నిర్వాహకులు తెలిపారు. బౌల్, పిరమిడ్స్, లెడ్జెస్, బ్యాంక్స్ మరియు రౌండ్ రెయిల్స్ వంటి అబ్స్టాకిల్స్ని స్కేటర్స్కి డిఫరెంట్ లెవల్స్లో ఇక్కడ పొందుపరుస్తున్నారు. స్కేట్ బోర్డింగ్, రోలర్ బ్లేడింగ్ మరియు బిఎంఎక్స్ బైక్ రైడింగ్ వంటి సౌకర్యాలతో ఇకపై ఈ పార్క్ సరికొత్త శోభను సంతరించుకోబోతోందని రస్ అల్ ఖైమా టూరిజం డెవలప్మెంట్ అథారిటీ సీఈఓ హైతమ్ మట్టర్ తెలిపారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







