యూఏఈ లో వర్షం: కొనసాగనున్న అస్థిర వాతావరణం
- April 08, 2019సాధారణ నుంచి ఓ మోస్తరు వర్షాలు యూఏఈ వ్యాప్తంగా కురిశాయి. నేషనల్ సెంటర్ ఫర్ మెటియరాలజీ అండ్ సెస్మాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం, అస్థిర వాతావరణం
కొనసాగనున్నట్లు తెలుస్తోంది. పలు చోట్ల ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా వర్షాలు కురుస్తాయి. పూర్ విజిబిలిటీ వుంటుంది గనుక, వాహనదారులు అప్రమత్తంగా వుండాలి. 2000 మీటర్ల కంటే తక్కువ విజిబిలిటీ వుంటుందని ఎన్సిఎం పేర్కొంది. అత్యధిక ఉష్ణోగ్రతలు 37 నుంచి 41 డిగ్రీల వరకు నమోదవ్వొచ్చు. ఆదివారం అత్యధికంగా 42.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా వర్షాలు కురుస్తాయి గనుక, ఉష్ణోగ్రతల్లో కొంత తగ్గుదల నమోదవ్వచ్చు.
తాజా వార్తలు
- ఎన్నికల ప్రచారానికి నేటితో తెర
- ఏపీకి క్యూకట్టిన ఆంధ్ర ఓటర్లు పంతంగి టోల్ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
- యాత్రికులు ఉమ్రా స్లాట్లను ఎలా బుక్ చేసుకోవాలంటే?
- ఒమన్ లో మీడియా ముసాయిదా చట్టం పై చర్చ
- యూఏఈ-ఒమన్ రైల్వే: $3-బిలియన్ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభం
- బహ్రెయిన్లో 747,350కి చేరిన వాహనాలు
- ఏప్రిల్లో QR7.56bn లావాదేవీలు
- 350 దిర్హామ్ల ఎయిర్ టాక్సీ రైడ్లు
- భారత్కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు