ఫీజులు పెంచిన ఇండియన్ స్కూల్ వాడి కబీర్
- April 08, 2019
ఒమాన్: ఇండియన్ స్కూల్ వాడి కబీర్ విద్యార్థుల తల్లిదండ్రులు ఇకపై నెలకు 2 ఒమన్ రియాల్స్ అదనంగా చెల్లించాల్సి వస్తుంది. నెలవారీ స్కూల్ ఫీజుల్ని పెంచుతూ స్కూల్ యాజమాన్యం నిర్ణయం తీసుకోవడంతో ఈ పెంపుదల అమల్లోకి వచ్చింది. పెంచిన ఫీజుల్ని తగ్గించాలని ఇటీవల పేరెంట్స్, స్కూల్ ప్రిమైసెస్లో ఆందోళన చేపట్టారు. అయితే ఫీజు పెంపు ద్వారా, మరిన్ని సౌకర్యాలు కల్పించడమే తమ ఉద్దేశ్యమని స్కూల్ యాజమాన్యం అంటోంది. అదనంగా 10 ఒమన్ రియాల్స్ యాన్యువల్ సింగిల్ పేమెంట్ని కో-కరికులర్ మరియు కల్చరల్ యాక్టివిటీస్ కోసం లెవీ చేస్తారు. నెలకు 2 ఒమన్ రియాల్స్ చొప్పున ఏడాదికి 24 ఒమన్ రియాల్స్ పెంచరడం ద్వారా మరిన్ని వసతుల కల్పనకు మార్గం సుగమం అవుతుందని, 2019-2020 సంవత్సరానికి ఈ పెంపు అమల్లోకి వచ్చిందని ఐఎస్డబ్ల్యుకె స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..







