ఫీజులు పెంచిన ఇండియన్ స్కూల్ వాడి కబీర్
- April 08, 2019
ఒమాన్: ఇండియన్ స్కూల్ వాడి కబీర్ విద్యార్థుల తల్లిదండ్రులు ఇకపై నెలకు 2 ఒమన్ రియాల్స్ అదనంగా చెల్లించాల్సి వస్తుంది. నెలవారీ స్కూల్ ఫీజుల్ని పెంచుతూ స్కూల్ యాజమాన్యం నిర్ణయం తీసుకోవడంతో ఈ పెంపుదల అమల్లోకి వచ్చింది. పెంచిన ఫీజుల్ని తగ్గించాలని ఇటీవల పేరెంట్స్, స్కూల్ ప్రిమైసెస్లో ఆందోళన చేపట్టారు. అయితే ఫీజు పెంపు ద్వారా, మరిన్ని సౌకర్యాలు కల్పించడమే తమ ఉద్దేశ్యమని స్కూల్ యాజమాన్యం అంటోంది. అదనంగా 10 ఒమన్ రియాల్స్ యాన్యువల్ సింగిల్ పేమెంట్ని కో-కరికులర్ మరియు కల్చరల్ యాక్టివిటీస్ కోసం లెవీ చేస్తారు. నెలకు 2 ఒమన్ రియాల్స్ చొప్పున ఏడాదికి 24 ఒమన్ రియాల్స్ పెంచరడం ద్వారా మరిన్ని వసతుల కల్పనకు మార్గం సుగమం అవుతుందని, 2019-2020 సంవత్సరానికి ఈ పెంపు అమల్లోకి వచ్చిందని ఐఎస్డబ్ల్యుకె స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం







