లేబర్ చట్టం ఉల్లంఘన: 340 మంది వలసదారుల అరెస్ట్
- April 09, 2019
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ వెల్లడించిన వివరాల ప్రకారం 340 మంది వలస కార్మికుల్ని లేబర్ చట్టం ఉల్లంఘన కింద అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అరెస్టయినవారిలో 240 మంది కమర్షియల్ వర్కర్స్ కాగా, 19 మంది అగ్రికల్చరల్ వర్కర్స్, 67 మంది హౌస్మెయిడ్స్ వున్నారు. మార్చి 31 నుంచి ఏప్రిల్ 4 మధ్య ఈ అరెస్టులు జరిగాయని మినిస్ట్రీ పేర్కొంది. విచారణలో 222 మంది అబ్స్కాండింగ్ వర్కర్స్ అనీ, 107 మంది లెయిడ్ ఆఫ్ వర్కర్స్ అనీ, 11 మంది వద్ద ఎలాంటి అఫీషియల్ డాక్యుమెంట్స్ లేవనీ తేలింది. మస్కట్ గవర్నరేట్లో అత్యధికంగా 200 మంది అరెస్ట్ అయ్యారు. నార్త్ బతినాలో 56 మంది అరెస్టయ్యారు. కాగా, 469 మంది అక్రమ వలసదారుల్ని ఈ పీరియడ్లో దేశం నుంచి బహిష్కరించారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







