బ్లాక్లిస్ట్లో వున్న భారతీయ మహిళ డిపోర్టేషన్
- April 09, 2019
కువైట్ సిటీ: ఫోర్జరీ పాస్పోర్ట్ ద్వారా దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ముగ్గురు మహిళల్ని వారి వారి దేశాలకు డిపోర్ట్ చేయడం జరిగింది. ఇందులో ఇద్దరు శ్రీలంకకు చెందిన మహిళలు వుండగా, ఓ భారతీయ మహిళ కూడా వున్నారు. ఫింగర్ ప్రింట్ డివైజెస్ ద్వారా వీరి అక్రమాల లోగుట్టు తేలిందని అధికారులు అంటున్నారు. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్లోనే వీరిని అడ్డగించారు అధికారులు. కువైట్ నుంచి వీరిని బ్యాన్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వీరి పేర్లను బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది.
తాజా వార్తలు
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!
- కింగ్ ఫైసల్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- యూఏఈ ట్రావెల్.. ఏ వస్తువులు తీసుకెళ్లవచ్చు? వేటిపై నిషేధం ఉందంటే?
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు







