బ్లాక్లిస్ట్లో వున్న భారతీయ మహిళ డిపోర్టేషన్
- April 09, 2019
కువైట్ సిటీ: ఫోర్జరీ పాస్పోర్ట్ ద్వారా దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ముగ్గురు మహిళల్ని వారి వారి దేశాలకు డిపోర్ట్ చేయడం జరిగింది. ఇందులో ఇద్దరు శ్రీలంకకు చెందిన మహిళలు వుండగా, ఓ భారతీయ మహిళ కూడా వున్నారు. ఫింగర్ ప్రింట్ డివైజెస్ ద్వారా వీరి అక్రమాల లోగుట్టు తేలిందని అధికారులు అంటున్నారు. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్లోనే వీరిని అడ్డగించారు అధికారులు. కువైట్ నుంచి వీరిని బ్యాన్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వీరి పేర్లను బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది.
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







