బ్లాక్లిస్ట్లో వున్న భారతీయ మహిళ డిపోర్టేషన్
- April 09, 2019కువైట్ సిటీ: ఫోర్జరీ పాస్పోర్ట్ ద్వారా దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ముగ్గురు మహిళల్ని వారి వారి దేశాలకు డిపోర్ట్ చేయడం జరిగింది. ఇందులో ఇద్దరు శ్రీలంకకు చెందిన మహిళలు వుండగా, ఓ భారతీయ మహిళ కూడా వున్నారు. ఫింగర్ ప్రింట్ డివైజెస్ ద్వారా వీరి అక్రమాల లోగుట్టు తేలిందని అధికారులు అంటున్నారు. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్లోనే వీరిని అడ్డగించారు అధికారులు. కువైట్ నుంచి వీరిని బ్యాన్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వీరి పేర్లను బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది.
తాజా వార్తలు
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!