బ్లాక్లిస్ట్లో వున్న భారతీయ మహిళ డిపోర్టేషన్
- April 09, 2019
కువైట్ సిటీ: ఫోర్జరీ పాస్పోర్ట్ ద్వారా దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ముగ్గురు మహిళల్ని వారి వారి దేశాలకు డిపోర్ట్ చేయడం జరిగింది. ఇందులో ఇద్దరు శ్రీలంకకు చెందిన మహిళలు వుండగా, ఓ భారతీయ మహిళ కూడా వున్నారు. ఫింగర్ ప్రింట్ డివైజెస్ ద్వారా వీరి అక్రమాల లోగుట్టు తేలిందని అధికారులు అంటున్నారు. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్లోనే వీరిని అడ్డగించారు అధికారులు. కువైట్ నుంచి వీరిని బ్యాన్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వీరి పేర్లను బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







