సౌదీ చెక్ పాయింట్ వద్ద ఎన్కౌంటర్: ఇద్దరి హతం
- April 09, 2019
సౌదీ:ఖాతిఫ్ గవర్నరేట్ పరిధిలోని ఓ చెక్ పాయింట్ వద్ద సాయుధులైన దుండగులు భద్రతా సిబ్బందిపై దాడికి యత్నించగా, అందులో ఇద్దర్ని హతమార్చిన భద్రతా దళాలు, మరో ఇద్దర్ని సజీవంగా పట్టుకోవడం జరిగింది. ఈస్ట్ ప్రావిన్స్లో ఈ ఘటన జరిగినట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ పేర్కొంది. బహ్రెయిన్ అలాగే కువైట్ని కలిపే ఈస్టర్న్ ప్రావిన్స్లోని హైవేపై అబు హద్రియా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈస్టర్న్ ప్రావిన్స్ సెక్యూరిటీ అథారిటీస్ అలాగే ప్రెసిడెన్సీ పర్సనల్ ఓ ఎస్యూవీ ద్వారా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు వెళుతున్నట్లు గుర్తించి వారిని అడ్డగించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిందితులు కాల్పులకు దిగారు. దాంతో భద్రతాదళాలు ఎదురుకాల్పులు జరిపారు. నిందితులు వినియోగించిన వాహనం నుంచి పెద్దయెత్తున ఆయుధాల్ని స్వాదీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







