లేబర్ చట్టం ఉల్లంఘన: 340 మంది వలసదారుల అరెస్ట్
- April 09, 2019మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ వెల్లడించిన వివరాల ప్రకారం 340 మంది వలస కార్మికుల్ని లేబర్ చట్టం ఉల్లంఘన కింద అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అరెస్టయినవారిలో 240 మంది కమర్షియల్ వర్కర్స్ కాగా, 19 మంది అగ్రికల్చరల్ వర్కర్స్, 67 మంది హౌస్మెయిడ్స్ వున్నారు. మార్చి 31 నుంచి ఏప్రిల్ 4 మధ్య ఈ అరెస్టులు జరిగాయని మినిస్ట్రీ పేర్కొంది. విచారణలో 222 మంది అబ్స్కాండింగ్ వర్కర్స్ అనీ, 107 మంది లెయిడ్ ఆఫ్ వర్కర్స్ అనీ, 11 మంది వద్ద ఎలాంటి అఫీషియల్ డాక్యుమెంట్స్ లేవనీ తేలింది. మస్కట్ గవర్నరేట్లో అత్యధికంగా 200 మంది అరెస్ట్ అయ్యారు. నార్త్ బతినాలో 56 మంది అరెస్టయ్యారు. కాగా, 469 మంది అక్రమ వలసదారుల్ని ఈ పీరియడ్లో దేశం నుంచి బహిష్కరించారు.
తాజా వార్తలు
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..