రమదాన్ సందర్భంగా బెగ్గర్స్పై దృష్టిపెట్టిన ఎంఓఐ
- April 09, 2019
కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, పబ్లిక్ సెక్యూరిటీ సెక్టార్, రమదాన్ సందర్భంగా బెగ్గర్స్పై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ఈ మేరకు ఇంటెన్సివ్ క్యాంపెయిన్స్ ద్వారా బెగ్గర్స్ బెడద రెసిడెంట్సకి లేకుండా చేయనున్నారు. రమదాన్ సందర్భంగా బెగ్గర్స్కి పెద్ద మొత్తంలో డబ్బులు వస్తుంటాయి. ఒక్కో బెగ్గర్ సుమారుగా 3,000 దినార్స్ వరకు సంపాదించే వీలుంది. ఇది ఒక్కోసారి రెసిడెంట్స్కి సమస్యగా మారుతోంది. బెగ్గర్స్ బెడద నుంచి ఉపశమనం కల్పించాలని రెసిడెంట్స్ పలు మార్లు ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బెగ్గర్స్ని అరెస్ట్ చేసి, రమదాన్ మాసంలో రెసిడెంట్స్కి ఎలాంటి సమస్యలూ లేకుండా చేయబోతున్నారు.
తాజా వార్తలు
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!
- కింగ్ ఫైసల్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- యూఏఈ ట్రావెల్.. ఏ వస్తువులు తీసుకెళ్లవచ్చు? వేటిపై నిషేధం ఉందంటే?
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు







