రమదాన్ సందర్భంగా బెగ్గర్స్పై దృష్టిపెట్టిన ఎంఓఐ
- April 09, 2019
కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, పబ్లిక్ సెక్యూరిటీ సెక్టార్, రమదాన్ సందర్భంగా బెగ్గర్స్పై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ఈ మేరకు ఇంటెన్సివ్ క్యాంపెయిన్స్ ద్వారా బెగ్గర్స్ బెడద రెసిడెంట్సకి లేకుండా చేయనున్నారు. రమదాన్ సందర్భంగా బెగ్గర్స్కి పెద్ద మొత్తంలో డబ్బులు వస్తుంటాయి. ఒక్కో బెగ్గర్ సుమారుగా 3,000 దినార్స్ వరకు సంపాదించే వీలుంది. ఇది ఒక్కోసారి రెసిడెంట్స్కి సమస్యగా మారుతోంది. బెగ్గర్స్ బెడద నుంచి ఉపశమనం కల్పించాలని రెసిడెంట్స్ పలు మార్లు ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బెగ్గర్స్ని అరెస్ట్ చేసి, రమదాన్ మాసంలో రెసిడెంట్స్కి ఎలాంటి సమస్యలూ లేకుండా చేయబోతున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







