రమదాన్ సందర్భంగా బెగ్గర్స్పై దృష్టిపెట్టిన ఎంఓఐ
- April 09, 2019కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, పబ్లిక్ సెక్యూరిటీ సెక్టార్, రమదాన్ సందర్భంగా బెగ్గర్స్పై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ఈ మేరకు ఇంటెన్సివ్ క్యాంపెయిన్స్ ద్వారా బెగ్గర్స్ బెడద రెసిడెంట్సకి లేకుండా చేయనున్నారు. రమదాన్ సందర్భంగా బెగ్గర్స్కి పెద్ద మొత్తంలో డబ్బులు వస్తుంటాయి. ఒక్కో బెగ్గర్ సుమారుగా 3,000 దినార్స్ వరకు సంపాదించే వీలుంది. ఇది ఒక్కోసారి రెసిడెంట్స్కి సమస్యగా మారుతోంది. బెగ్గర్స్ బెడద నుంచి ఉపశమనం కల్పించాలని రెసిడెంట్స్ పలు మార్లు ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బెగ్గర్స్ని అరెస్ట్ చేసి, రమదాన్ మాసంలో రెసిడెంట్స్కి ఎలాంటి సమస్యలూ లేకుండా చేయబోతున్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు