రమదాన్‌ సందర్భంగా బెగ్గర్స్‌పై దృష్టిపెట్టిన ఎంఓఐ

- April 09, 2019 , by Maagulf
రమదాన్‌ సందర్భంగా బెగ్గర్స్‌పై దృష్టిపెట్టిన ఎంఓఐ

కువైట్‌ సిటీ: మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌, పబ్లిక్‌ సెక్యూరిటీ సెక్టార్‌, రమదాన్‌ సందర్భంగా బెగ్గర్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ఈ మేరకు ఇంటెన్సివ్‌ క్యాంపెయిన్స్‌ ద్వారా బెగ్గర్స్‌ బెడద రెసిడెంట్‌సకి లేకుండా చేయనున్నారు. రమదాన్‌ సందర్భంగా బెగ్గర్స్‌కి పెద్ద మొత్తంలో డబ్బులు వస్తుంటాయి. ఒక్కో బెగ్గర్‌ సుమారుగా 3,000 దినార్స్‌ వరకు సంపాదించే వీలుంది. ఇది ఒక్కోసారి రెసిడెంట్స్‌కి సమస్యగా మారుతోంది. బెగ్గర్స్‌ బెడద నుంచి ఉపశమనం కల్పించాలని రెసిడెంట్స్‌ పలు మార్లు ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బెగ్గర్స్‌ని అరెస్ట్‌ చేసి, రమదాన్‌ మాసంలో రెసిడెంట్స్‌కి ఎలాంటి సమస్యలూ లేకుండా చేయబోతున్నారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com