మిస్సింగ్ చిన్నారి కార్ ట్రంక్లో గుర్తింపు
- April 10, 2019
షార్జా:ఆశ్చర్యకరమైన రీతిలో రెండేళ్ళ బాలుడు, కార్ ట్రంక్లో గుర్తించబడ్డాడు. షార్జాలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన కుమారుడు తప్పిపోయాడంటూ షార్జా పోలీసులకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో, సివిల్ డిఫెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. అనంతరం బాలుడ్ని కార్ ట్రంక్లో గుర్తించిన తల్లిదండ్రులు, ఆ ట్రంక్ని బ్రేక్ చేసి క్షేమంగా ఆ బాలుడ్ని బయటకు తీశారు. బయటకు తీసిన అనంతరం బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత అతన్ని ఆసుపత్రికి తరలించడం జరిగింది. షార్జా పోలీసులకు చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







