ఛారిటీ బజార్లో పాల్గొననున్న 32 అరబ్ మరియు ఫారిన్ ఎంబసీలు
- April 10, 2019
బహ్రెయిన్:2019 ఎంబసీస్ ఇంటర్నేషనల్ బజార్ని చిల్డ్రన్ మరియు మదర్స్ వెల్ఫేర్ సొసైటీ నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్లో 32 అరబ్ మరియు పారిన్ ఎంబసీస్ పాల్గొననున్నాయి. ఏప్రిల్ 16న ఇసా టౌన్లో ఈ ఈవెంట్ జరుగుతుంది. ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా సతీమణి షేకా హెస్సా బింట్ అలి అల్ ఖలీఫా నాయకత్వంలో ఈ ఈవెంట్ని నిర్వహిస్తారు. ప్రైమ్ మినిస్టర్ కుమార్తె షేకా లులువా బింట్ ఖలీఫా అల్ ఖలీఫా కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. షేకా హింద్ మాట్లాడుతూ, చిల్డ్రన్ మరియు మదర్స్ వెల్ఫేర్ సొసైటీ బహ్రెయిన్ కమ్యూనిటీకి సంబంధించి విలువలు, ఉనికి, ఓపెన్నెస్ మరియు ప్లూరలిజం సహా అనేక అంశాలపై పనిచేస్తోందని అన్నారు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..







