ఛారిటీ బజార్లో పాల్గొననున్న 32 అరబ్ మరియు ఫారిన్ ఎంబసీలు
- April 10, 2019
బహ్రెయిన్:2019 ఎంబసీస్ ఇంటర్నేషనల్ బజార్ని చిల్డ్రన్ మరియు మదర్స్ వెల్ఫేర్ సొసైటీ నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్లో 32 అరబ్ మరియు పారిన్ ఎంబసీస్ పాల్గొననున్నాయి. ఏప్రిల్ 16న ఇసా టౌన్లో ఈ ఈవెంట్ జరుగుతుంది. ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా సతీమణి షేకా హెస్సా బింట్ అలి అల్ ఖలీఫా నాయకత్వంలో ఈ ఈవెంట్ని నిర్వహిస్తారు. ప్రైమ్ మినిస్టర్ కుమార్తె షేకా లులువా బింట్ ఖలీఫా అల్ ఖలీఫా కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. షేకా హింద్ మాట్లాడుతూ, చిల్డ్రన్ మరియు మదర్స్ వెల్ఫేర్ సొసైటీ బహ్రెయిన్ కమ్యూనిటీకి సంబంధించి విలువలు, ఉనికి, ఓపెన్నెస్ మరియు ప్లూరలిజం సహా అనేక అంశాలపై పనిచేస్తోందని అన్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







