ఛారిటీ బజార్లో పాల్గొననున్న 32 అరబ్ మరియు ఫారిన్ ఎంబసీలు
- April 10, 2019
బహ్రెయిన్:2019 ఎంబసీస్ ఇంటర్నేషనల్ బజార్ని చిల్డ్రన్ మరియు మదర్స్ వెల్ఫేర్ సొసైటీ నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్లో 32 అరబ్ మరియు పారిన్ ఎంబసీస్ పాల్గొననున్నాయి. ఏప్రిల్ 16న ఇసా టౌన్లో ఈ ఈవెంట్ జరుగుతుంది. ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా సతీమణి షేకా హెస్సా బింట్ అలి అల్ ఖలీఫా నాయకత్వంలో ఈ ఈవెంట్ని నిర్వహిస్తారు. ప్రైమ్ మినిస్టర్ కుమార్తె షేకా లులువా బింట్ ఖలీఫా అల్ ఖలీఫా కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. షేకా హింద్ మాట్లాడుతూ, చిల్డ్రన్ మరియు మదర్స్ వెల్ఫేర్ సొసైటీ బహ్రెయిన్ కమ్యూనిటీకి సంబంధించి విలువలు, ఉనికి, ఓపెన్నెస్ మరియు ప్లూరలిజం సహా అనేక అంశాలపై పనిచేస్తోందని అన్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







