రమదాన్ పండుగ..సౌదీ యువరాజు తియ్యటి కానుక
- April 11, 2019రియాద్: రమదాన్ పండుగ సందర్భంగా సౌదీ యువరాజు ఓ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 43 దేశాలకు సమృద్ధిగా పోషకాలు కలిగిన ఖర్జూర పండ్లను బహుమతిగా పంపనున్నారని అధికారులు తెలిపారు. దాదాపు 6500 టన్నుల ఖర్జూరలను ఇప్పటికే సిద్ధం చేసినట్లు వారు చెబుతున్నారు. రమదాన్ పండుగ కోసం ఉపవాస దీక్ష చేపట్టేవారికి ఈ పండ్లు ఎంతో ఉపయోగకరమని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఖర్జూరలను పంచే కార్యక్రమం దశలవారిగా చేపట్టనున్నారు. మొదటి దశలో 4వేల టన్నుల ఖర్జూరలను 14 దేశాలకు పంపినున్నట్లు అధికారులు తెలిపారు. రెండో దశలో మిగిలిన 2500 టన్నుల ఖర్జూరలను 29 దేశాలకు పంపించనున్నామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా