రెస్టారెంట్ వర్కర్పై దాడి చేసిన ఎంపీ తనయుడు
- April 12, 2019
కువైట్ సిటీ: ప్రముఖ రెస్టారెంట్లో పనిచేస్తున్న ఆసియాకి చెందిన వర్కర్పై ఎంపీ తనయుడు దాడి చేసిన ఘటన ఆందోళన కలిగిస్తోంది. గ్రీన్ ఐస్లాండ్లోని ప్రముఖ రెస్టారెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో బాధితుడి కాలికి ఫ్రాక్చర్ అయ్యింది. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆపరేషన్స్ యూనిట్ని అప్రమత్తం చేసింది. పారామెడిక్స్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఎంపీ తనయుడిపై కేసు బుక్ చేసి విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!









