రెస్టారెంట్ వర్కర్పై దాడి చేసిన ఎంపీ తనయుడు
- April 12, 2019కువైట్ సిటీ: ప్రముఖ రెస్టారెంట్లో పనిచేస్తున్న ఆసియాకి చెందిన వర్కర్పై ఎంపీ తనయుడు దాడి చేసిన ఘటన ఆందోళన కలిగిస్తోంది. గ్రీన్ ఐస్లాండ్లోని ప్రముఖ రెస్టారెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో బాధితుడి కాలికి ఫ్రాక్చర్ అయ్యింది. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆపరేషన్స్ యూనిట్ని అప్రమత్తం చేసింది. పారామెడిక్స్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఎంపీ తనయుడిపై కేసు బుక్ చేసి విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత